Header Banner

చర్చలు జరపనున్న ఇరుదేశాల డీజీఎంఓలు! మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతుల సమావేశం

  Mon May 12, 2025 15:48        Politics

భారత-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. కాగా, కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కొనసాగింపునకు ఈ మధ్యాహ్నం జరగాల్సిన భారత్-పాక్ డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. వాయిదాకు గల కారణాలు వెల్లడి కాలేదు. ఈ చర్చలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఎలాంటి షరతులకు లొంగేది లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తుండగా, పాకిస్థాన్ ఏంచెబుతోందనన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అటు, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నివాసంలో మరో కీలక భేటీ జరుగుతోంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia